Official Account of Information & Public Relations Department, Government of Andhra Pradesh.

Joined June 2024
7,452 Photos and videos
•పురపాలక, పంచాయితీరాజ్, హోం తదితర శాఖలు అందిస్తోన్న సేవలపై సమీక్ష •సమీక్షలో పాల్గొన్న సీఎస్ జి. సాయిప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర శాఖల ఉన్నతాధికారులు
70
*అమరావతి* •*5 రోజుల జిల్లాల పర్యటన అనంతరం అమరావతికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు* •రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులతో సీఎం సమీక్షా సమావేశం
1
1
21
480
I & PR Andhra Pradesh reposted
కుప్పంలో 3 రోజుల నా పర్యటన ఎంతో ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగింది. ప్రశాంతమైన, స్వచ్ఛమైన కుప్పంలో పర్యటన కొత్త శక్తినిచ్చింది. దశాబ్దాల తరబడి పెండింగులో ఉన్న కంగుంది భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాం. వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే రూ.9322 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. వ్యవసాయం, ఫౌల్ట్రీ, తయారీ రంగంలో అవకాశాలకు నాంది పలికాం. స్వర్ణ కుప్పం సాకారం చేయడానికి... సరికొత్త కుప్పాన్ని ఆవిష్కరించడానికి సమగ్రమైన విజన్ సిద్ధం చేస్తున్నాం. ఒకప్పుడు మారుమూల ప్రాంతంగా ఉన్న కుప్పం... రానున్న రోజుల్లో దేశానికే మోడల్ నియోజకవర్గంగా నిలుస్తుంది.
72
542
1,584
42,649
హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ సభ్యులు,సీనియర్ న్యాయవాదులు,న్యాయాధికారులు, రిజిస్ట్రార్లు,న్యాయశాఖ అధికారులు,న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. (జారీ చేసిన వారు:సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ ఆంధ్రప్రదేశ్ సచివాలయం)
34
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ అధికారికంగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈనియామకాలతో ఏపీ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29 నుంచి 32కు చేరింది. ఈకార్యక్రమంలో హైకోర్టు ఫుల్ బెంచ్ న్యాయమూర్తులు,బార్ కౌన్సిల్ ప్రతినిధులు,
1
55
హైకోర్టు మొదటి కోర్టు హాల్లో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం,ఆలపాటి గిరిధర్,పురషోత్తమ్ కుమార్ చింతలపూడిలచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తుల నియామకానికి
1
55
ఏపి హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం అమరావతి,జూలై 6:ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం,ఆలపాటి గిరిధర్,పురుషోత్తమ్ కుమార్ చింతలపూడి అలియాస్ సీహెచ్ పురుషోత్తమ కుమార్ లు సోమవారం ప్రమాణం చేశారు.
1
16
575
I & PR Andhra Pradesh reposted
స్వాతంత్ర్య సమర చరిత్రలో అజరామరమైన అధ్యాయంగా నిలిచిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలనకు ఎదురొడ్డి అపూర్వ సాహసాన్ని ప్రదర్శించిన మహనీయుడు. ఆయన త్యాగం, ధైర్యం, దేశభక్తి యావత్ భారత జాతికి చిరస్మరణీయం. అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా ఆ మహావీరుడికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.
17
228
1,257
37,064
I & PR Andhra Pradesh reposted
భారత జాతి ఐక్యతకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారు తెలుగువారు కావడం ప్రతి తెలుగువాడి గర్వకారణం. స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు విద్య, వ్యవసాయం, శాస్త్రీయ రంగాల్లోనూ విశిష్ట సేవలు అందించిన ఆ మహనీయుని కృషి చిరస్మరణీయం. పింగళి వెంకయ్య గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.
29
243
1,337
33,977
I & PR Andhra Pradesh reposted
Age is truly just a number when it comes to pure devotion! Absolutely awestruck by this 116-year-old grandmother from Karnataka who trekked all the way up to Tirumala on foot to have the divine darshan of Lord Venkateswara Swamy. Wonderful to see her family supporting her lifelong faith. Truly inspiring!
137
1,401
10,362
317,294
I & PR Andhra Pradesh reposted
I offer my greetings and best wishes to His Holiness the Dalai Lama on his birthday. For decades, His Holiness has inspired millions across the world through his message of compassion, peace, and our shared humanity. His life encourages people everywhere to embrace kindness, wisdom, and non-violence in the pursuit of harmony. On this special occasion, I pray for His Holiness's good health, happiness, and long life as he continues his noble mission of promoting peace, compassion, and human dignity across the world. @DalaiLama
25
255
2,436
63,921
I & PR Andhra Pradesh reposted
సామాజిక న్యాయ సాధనకు, బడుగు బలహీన వర్గాల సాధికారతకు, సమాన అవకాశాలు కలిగిన సమసమాజ నిర్మాణానికి జీవితాంతం అంకితభావంతో కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. దేశ వ్యవసాయ రంగంలో హరిత విప్లవానికి బలమైన పునాది వేసి, ఆహార భద్రత సాధనలో విశిష్ట పాత్ర పోషించిన దూరదృష్టి గల నాయకుడు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్ఫూర్తిదాయక సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పిస్తున్నాను.
13
78
405
24,341
1 వ తేదీ నెల్లూరు జిల్లా గూడూరు పింఛన్ల పంపిణీ నుంచి నేటి వరకు 4 జిల్లాల్లో 6 రోజుల పాటు సాగిన చంద్రబాబు జిల్లాల పర్యటన
12
రూ.9322 కోట్ల పెట్టుబడితో కుప్పానికి 30 పరిశ్రమలు తెచ్చేలా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఎంఓయూలు సచివాలయంలో నేటి ఉదయం RTG పై సమీక్ష..మధ్యాహ్నం వైజాగ్, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లపై సమావేశంలో పాల్గొననున్న సీఎం
1
19
పారిశ్రామిక వేత్తలతో మూడు రోజుల పాటు సీఎం వరుస సమావేశాలు. దశాబ్దాల నాటి కంగుంది రైతుల సమస్యకు పరిష్కారం....61 ఏళ్లుగా పెండింగులో ఉన్న భూ సమస్యకు పరిష్కారం చూపి కంగుంది గ్రామ రైతులకు లబ్ది
1
2
47
*కుప్పం* కుప్పంలో ముగిసిన సీఎం చంద్రబాబు 3 రోజుల పర్యటన. కుప్పం నుంచి నేరుగా అమరావతి సచివాలయానికి ముఖ్యమంత్రి మూడు రోజుల పాటు కుప్పంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. రైతులు, వివిధ పథకాల లబ్దిదారులు, ఉద్యోగులు, అధికారులు, పార్టీ నేతలు,
1
3
321
*కుప్పం, జూలై 05:* దేశంలోని గోల్డెన్ క్వాడ్రిలేటరల్ తరహాలోనే నదుల అనుసంధానం జరగాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. గంగా- కావేరి అనుసంధానం ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు నీటి భద్రతను సాధించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
35
కుప్పం క్లస్టర్ల నుంచి మెగాసిటీ మార్కెట్లకు ఉద్యాన ఉత్పత్తులు ఐటీసీ, వీఐఎస్వీ సంస్థలతో కుప్పం డెవలప్‌మెంట్ అథారిటీ ఎంఓయూ ప్రకృతి సేద్యమే భూమి ఆరోగ్యానికి శ్రీరామరక్ష ఆధునిక వ్యవసాయ విధానాలతో రైతులకు ప్రయోజనం కుప్పం రైతులతో సీఎం చంద్రబాబు నాయుడు ఆత్మీయ పలకరింపు సమావేశం
1
202